రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయం

67చూసినవారు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని రాజమహేంద్రవరం ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో
సోమవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసిపి పాలనలో అవినీతి తప్ప జరిగిన అభివృద్ధి లేదన్నారు. వైసీపీ2019 మేనిఫెస్టోని మరోసారి ప్రకటించిందన్నారు. 2019లో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్