బంగారం, వెండి అభరణాలు సీజ్

69చూసినవారు
రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంలో సుమారుగా రూ. 8. 73 కోట్లు విలువైన 1. 764 కేజీల బంగారం, రూ. 58. 72 లక్షల విలువైన 71. 473 కేజీల వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా సీజ్ చేసినట్లు రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి సమాచారమిచ్చి, వాటిని స్వాధీనపరుచుకుని ట్రెజరీలో భద్రపరిచామని అన్నారు.

సంబంధిత పోస్ట్