'మనమే' మూవీ టీజర్ వచ్చేసింది

82చూసినవారు
శర్వానంద్-కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న మూవీ 'మనమే'. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ తోనే అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో శర్వానంద్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్