ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’

66చూసినవారు
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26 నుంచి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘హిస్టరీ రిపీట్ కావడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లన్నతోని’ అని ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్