వ్యాధులు ప్రబలకుండా చర్యలు: కలెక్టర్ ప్రశాంతి

76చూసినవారు
తూర్పు గోదావరి జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చిట్టచివరి లబ్ధిదారుడి వరకు అందించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్