రాజమండ్రి రూరల్: కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, హత్యలు

72చూసినవారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యాచారం, హత్యలు జరుగుతున్నాయని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో 82 లక్షల టన్నుల ఇసుక దోపిడీ చేశారని మండిపడ్డారు. నూతన మద్యం పాలసీతో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో పేద కుటుంబాలు సంక్షోభంలోకి వెళ్లాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్