ఘనంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

2621చూసినవారు
ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అన్నవరం దత్తత దేవాలయమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తీర్థమహోత్సవం మార్చి 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు, బుధవారం మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి 9 గంటలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుందని అన్నవరం ఆలయ ఈవో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్