సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరికలు

58చూసినవారు
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరికలు
రాజానగరం నియోజవర్గంలోని ఎస్. టి రాజపురంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు పైలా బోసు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సతివాడ రాజేశ్వరరావు, కౌన్సిలర్ జి. వీర్రాజు సీఎం జగన్ సమక్షంలో శుక్రవారం వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్