నేడు రాజనగరం మండలంలో పవర్ కట్

56చూసినవారు
నేడు రాజనగరం మండలంలో పవర్ కట్
వార్షిక మరమ్మతుల నిమిత్తం రాజానగరం మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందని ఈఈ దాట్ల శ్రీధర్ వర్మ గురువారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాజానగరం, వెలుగుబంద, వెలుగుబంద జగనన్నకాలనీ, కలవచర్ల, సీతారాంపురం గ్రామాలకు, ఆయా గ్రామాల్లోని వ్యవసాయ బోర్లకు సైతం సరఫరాను నిలిపివేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్