పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేయాలని సుభాష్ పిలుపు

584చూసినవారు
రామచంద్రపురం మండలం ద్రాక్షారామం బోసు బొమ్మ సెంటర్లో, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. రామచంద్రపురం నుండి ద్రాక్షరామం భారీ ర్యాలీగా వెళ్లే ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్