తాడు సహాయంతో కాలువ దాటుతున్న విద్యుత్ ఉద్యోగులు

552చూసినవారు
మారేడుమిల్లి మండలం సున్నంపాడు, నూరుపూడి గ్రామానికి వెళ్లే కాలువ వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న ఉండడంతో కాలువ అవతల ఉన్న గ్రామాలకు విద్యుత్ అందించేందుకు విద్యుత్ సిబ్బంది సాహసోపేతంగా తాడుపై కాలువ దాటి వెళ్లి విద్యుత్తు లైను మరమ్మత్తు చేసి వారికి విద్యుత్ సరఫరా అందించారు. వంతెన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు గాని పనులు చేపట్టలేదని దీంతో గత్యంతరం లేక ఇలా వెళ్ళల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్