రంపచోడవరం అనారోగ్యంతో లెక్చరర్ మృతి

55చూసినవారు
రంపచోడవరం అనారోగ్యంతో లెక్చరర్ మృతి
రంపచోడవరం ఏపీ గిరిజన బాలికల గురుకుల కళాశాల ఇంగ్లీషు లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న కె. ఉషాకిరణ్(42) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. రాజమండ్రిలో నివాసం ఉంటూ కొంత కాలంగా ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారని స్నేహితులు తెలిపారు. ఆమెకు భర్త, ఇరువురు పిల్లలు ఉన్నారు. గతంలో రాజవొమ్మంగి, బుట్టాయిగూడెం గురుకుల పాఠశాలల్లో పని చేశారని ఆమె మరణం జీర్ణించకోలేక పోతున్నామని తోటి ఉద్యోగులు తెలిపారు.

సంబంధిత పోస్ట్