మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు

60చూసినవారు
అడ్డతీగల మండలం ఎల్లవరం పంచాయతీ పాపంపేట గ్రామంలో పింజరకొండ వెళ్లే వీధిలో నాలుగు రోజులు నుండి నీళ్లు లేక అక్కడ ఉండే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుండగా ఆ గ్రామంలో ప్రజలు బిజెపి జిల్లా సెక్రెటరీ స్వప్న కుమారి కి ఫోన్ చేసి చెప్పిన వెంటనే స్పందించి మీద స్థానిక ఎంపీడీవో కి పంచాయతీ సెక్రెటరీ కి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది అక్కడికక్కడే నీళ్ల సమస్యనుశనివారం పరిష్కరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్