శ్వేత పత్రం విడుదల చేసిన ఎమ్మెల్యే

52చూసినవారు
వైసీపీ పాలనలో జరిగిన భూ అక్రమంలో దోపిడీలపై గురువారం రంపచోడవరం ఎమ్మెల్యే ఎన్ డిఏ కూటమి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసిపి ప్రభుత్వం లక్షల ఎకరాల భూములను దోచుకునే ప్రయత్నం చేసింది అని అయితే వచ్చిన నెల రోజుల్లో పై నల్ల చట్టాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్