యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

75చూసినవారు
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
చింతూరు సీఐ దుర్గా ప్రసాద్, యువత చెడు వ్యాసనాల నుండి దూరంగా ఉండాలని సూచించారు. అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఐపీఎస్, చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా, ఐపీఎస్ పర్యవేక్షణలో యువతకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. మావోయిస్టుల వైపు వెళ్ళకుండా, గంజాయి, మత్తు పదార్థాలపై జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆన్‌లైన్ యాప్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్