ఉండి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

64చూసినవారు
ఉండి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
డా. బీఆర్. అంబేడ్కర్ను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అవమానించారని ఆరోపిస్తూ ఆయన దిష్టిబొమ్మను మాల మహానాడు నేతలు మలికిపురంలో సోమవారం దహనం చేశారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువల పట్ల గౌరవం లేని వ్యక్తి రఘురామకృష్ణరాజు అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్