పెద్దింట్లమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలకు పోటెత్తిన భక్తులు

562చూసినవారు
సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెద్దింట్లమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో భాగంగా చివరి ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వహకులు ఏర్పాట్లు చేసారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్