దాడి కేసులో నలుగురికి రిమాండ్

74చూసినవారు
దాడి కేసులో నలుగురికి రిమాండ్
ఈ నెల 1వ తేదీ రాత్రి 10. 30 గంటలకు అంతర్వేదిపల్లిపాలెం నుంచి కరవాక వెళ్తున్న చింతా నరసింహస్వామిని మోరి బీరావారి కాలువ గట్టు వద్ద అడ్డగించి గాయపరిచిన నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి హిమబిందు 14 రోజులు రిమాండ్ విధించారని ఎస్సై దుర్గాశ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. అతడి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసి చరవాణి, నగదు లాక్కుని పారిపోయారని నరసింహస్వామి ఫిర్యాదు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్