విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్ల వినతి

80చూసినవారు
విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్ల వినతి
కరోనా సమయంలో, గోదావరి వరదల సీజన్లోని ప్రజలకు ఎంతో సేవచేశామని రాజోలు మండలంలోని వాలంటీర్లు పేర్కొన్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం రాజోలు ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని, వీటిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్