తెలుగుదేశం పార్టీ తీవ్ర అన్యాయం చేసింది: శ్యామ్

4208చూసినవారు
అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ రెబల్ అభ్యర్థి పరమట శ్యామ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. 29 ఏళ్లుగా టీడీపీకి సేవలు చేశానని అయినా తనను పార్టీ గుర్తించలేదని మంగళవారం అన్నారు. అభిమానుల కోరిక మేరకు పోటీ చేస్తున్నానని, ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్