రైల్వే పెన్షన్ల 15వ సర్వసభ్య సమావేశం

1575చూసినవారు
తమ న్యాయమైన ఆరు డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సెక్రటరీ రాంగోపాల్ అన్నారు. మంగళవారం తుని రైల్వే కళ్యాణ మండపంలో జరిగిన ఫెంక్షనర్ల సర్వసభ్య సమావేశంలో సుమారు 300మంది రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో 75 సంవత్సరాలు నుండి ఎనభై ఏళ్ళు దాటిన పింఛను దారులకు సన్మానం చేశారు. తుని బ్రాంచ్ అధ్యక్షుడు రమేష్ బాబు సభ్యుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్