టిడిపి హయంలోనే అభివృద్ధి: యనమల

1897చూసినవారు
టిడిపి హయాంలోనే తుని అభివృద్ధి చెందిందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పట్టణంలోని బెల్లపు వీధిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య మాట్లాడుతూ తునిలో అనేక సమస్యలుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ నార్ల భువన శ్రీ, నార్ల రత్నాజీ టీడీపి పార్టీలో చేరారు. వీరికి యనమల పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్