సచివాలయం భవనం ప్రారంభించిన మంత్రి

1080చూసినవారు
తుని మండలం కే ఓ మల్లవరంలో నూతన సచివాలయం-2, వెల్ నెస్ భవనాలను మంత్రి దాడిశెట్టి రాజా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ ఒక్క గ్రామంలోనే అభివృద్ధి సంక్షేమానికి 40 కోట్లు పైగా ఖర్చు చేశామని చెప్పారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్