తునిలో జగన్ కు స్వాగతం పలికిన వైఎస్ఆర్సిపి నాయకులు

1060చూసినవారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర శుక్రవారం రాత్రి తునికి చేరుకుంది. తుని జాతీయ రహదారిపై తుని నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు. మహిళలు జగన్కు హారతులు ఇచ్చారు. బస్సు యాత్ర జాతీయ రహదారి మీదగా సాగి అనకాపల్లి జిల్లాకు చేరుకుంది.

సంబంధిత పోస్ట్