మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ఈసీబీ నేస్తం: సీఎం జగన్

5595చూసినవారు
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ఈసీబీ నేస్తం: సీఎం జగన్
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ‘ఈసీబీ నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 4,19,583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ రూ.629.37 కోట్లు జమ చేశామన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి పథకాలు అందజేస్తున్నామన్నారు. మూడు విడతల్లో ఈసీబీ నేస్తం పథకం కింద రూ.1,877 కోట్లు అందజేశామన్నారు. కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్