ఖరీఫ్ పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతు వద్ద కొనుగోలు

84చూసినవారు
ఖరీఫ్ పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతు వద్ద కొనుగోలు
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై మండల, గ్రామస్థాయిలో అవగాహన సదస్సులను నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు. గురువారం భీమవరం కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతు వద్ద కొనుగోలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్