2047కి తెలుగు జాతినీ అగ్రజాతిగా ఉండాలి

66చూసినవారు
ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దెందులూరులో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కేంద్రం సహకారం మనకు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ 2047కి మన దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచుతారని అన్నారు అలాగే 2047కి తెలుగు జాతిని ప్రపంచ దేశంలో అగ్రజాతిగా ఉంచుతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్