రైతులకు తగు సహాయక చర్యలను అందేలా చర్యలు తీసుకుంటాం: జేసీ

50చూసినవారు
పెదపాడు మండలం ఖాజీగూడెం, కడిమికుంట, సకల కొత్తపల్లి గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సోమవారం పరిశీలించారు.పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగు సహాయక చర్యలను ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు తీసుకుంటామని జేసీ వెల్లడించారు.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే హాబీబ్ బాషా,ఏడీ సుబ్బారావు, ఎంపీడీవో తేజ్ రతన్, తహశీల్దార్ ప్రసాద్, ఏవో ప్రదీప్ కుమార్ జేసీ వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్