కైకలూరులో అధికారులు చర్యలు తీసుకోవాలి

60చూసినవారు
వినాయక చవితి పురస్కరించుకొని కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం లోకుమూడి ఏలూరు రోడ్డు నందు భక్తులు నిమర్జనం నిమిత్తం పోల్ల్రాజ్ డ్రైన్ వద్దకు తరలివస్తున్నారు. పోల్ల్రాజ్ డ్రైన్ ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు కనీస ఏర్పాట్లు రోప్ సిస్టం, లైట్లు ఏర్పాటు, ప్రమాద సూచీని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్