డ్రెయినేజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి

68చూసినవారు
డ్రెయినేజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
మండవల్లిలో జాతీయ రహదారి విస్తరణ డ్రెయినేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయించి మే నెలలో కురిసే అకాలవర్షాలకు, వర్షాకాలంలో వచ్చే వర్షాలకు గ్రామాన్ని ముంపు నుండి కాపాడాలని ప్ర. ప. ఐక్యవేదిక జిల్లాకన్వీనర్ ఎల్. ఎస్. భాస్కరరావు విజ్ఞప్తి చేశారు. మండవల్లిలో శనివారం ఆయన మాట్లాడుతూ ఎన్. హెచ్ విస్తరణ పనులు ప్రారంభించి 2 సంవత్సరాలు కావస్తున్నా పక్కా డ్రెయినేజీ నిర్మాణ పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు.

సంబంధిత పోస్ట్