జనసేనలో చేరికలు

51చూసినవారు
జనసేనలో చేరికలు
ముదినేపల్లి మండలంలోని వాడపల్లిలో వైసీపీకి చెందిన పలువురు ఆపార్టీని వీడి శనివారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ వారికి జనసేన జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రానున్న ఎన్నికలలో కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, నానాజీ, ఏఎన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్