ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ ఆటల పోటీలు

73చూసినవారు
ముదినేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షా సప్తాహ్లో భాగంగా బుధవారం విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు. ముదినేపల్లిలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో ఎస్ఈవో నరేశ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. విద్యార్థుల్లో నైపుణ్యం వెలుగులోకి తీసుకురావడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు ఈ సప్తాహ్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్