రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాం...

51చూసినవారు
రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాం...
నర్సాపురం మండలం పసలదీవి కొత్తకాళ్లతిప్ప మధ్య ఆర్ బి రోడ్డు అద్వానంగా మారింది. భారీ గుంతలు ఏర్పడి రాకపోకలకు నరకప్రాయంగా మారింది. దింతో రెండు గ్రామాల వాహన ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం రోడ్డు మరమ్మత్తులు చేపట్టలేదని ప్రస్తుత ప్రభుత్వమైనా, అధికారులు, నాయకులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్