సబ్ జైల్ ను తనిఖీ చేసిన రత్నప్రసాద్

81చూసినవారు
సబ్ జైల్ ను తనిఖీ చేసిన రత్నప్రసాద్
ఉమ్మడి జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ గురువారం నరసాపురం ఉప కారాగారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిందితుల కేసు వివరాలు, వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలు, అనారోగ్యంగా ఉన్న వారికి అందించే వైద్య సదుపాయాలు తదితర విషయాలను ముద్దాయిలకు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్