సీతారాంపురం లో అటకెక్కిన పారిశుధ్యం

76చూసినవారు
సీతారాంపురం లో అటకెక్కిన పారిశుధ్యం
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో జిల్లాలో ఇంకా పలు చోట్ల చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.నర్సాపురం,మొగల్తూరు వెళ్లే నేషనల్ హైవే లో సీతారాంపురం వంతెనల వద్ద గాంధీజీ జయంతి రోజే బుధవారం చెత్త కుప్పలు ఉండడం గమనార్హం. సీతారాంపురం పంచాయితీ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ధోరణి కనపడుతోంది అనడానికి ఈ చెత్త కుప్పలే నిర్వచనం.

సంబంధిత పోస్ట్