నూజివీడు మంత్రి కార్యాలయంలో గాంధీజీ జయంతి

68చూసినవారు
నూజివీడు లో మంత్రి సారధి కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ 155వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. నూజివీడు పట్టణ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు అభిమానులు మొదటిగా మహాత్ముని చిత్ర పటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మునికి పూలదండలు వేసి మహాత్మున్ని స్మరించుకుని మహాత్ముడు దేశానికి చేసిన సేవలు ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేసుకొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్