గౌతంరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలి

81చూసినవారు
ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టుబద్దుల నియోజకవర్గం శాసనమండలి అభ్యర్థి గౌతమ్ రెడ్డి విజయానికి అందరూ కృషి చేయాలని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరావు కోరారు. ఆదివారం నూజివీడు వైసిపి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సహాయ సహకారాలు అందించాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కోరారు.

సంబంధిత పోస్ట్