నూజివీడు వెలుగు ఏరియా అధికారి విచారణ

56చూసినవారు
ముసునూరు వెలుగు కార్యాలయం పనితీరు రోజురోజుకు అధ్వానంగా మారుతుంది. తాజాగా మంగళవారం మండలం చెక్కపల్లి గ్రామంలో కాళీ చెక్కులపై భవిత వివో ప్రెసెంట్ సంతకాలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు పై నూజివీడు వెలుగు ఏరియా అధికారి విజయ కుమారి విచారణ చేశారు. ఈ విచారణ కు మీడియాకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. దీన్నిబట్టి చెక్కుల పై సంతకాలలో అవకతవకలు జరిగే ఉంటాయని కొందరు డ్వాక్రా సంఘాల మహిళలు చెప్పుకోవడం వినిపించింది.

సంబంధిత పోస్ట్