మానవత్వం చూపిన మంత్రి సారథి

55చూసినవారు
కల్లూరు మచిలీపట్నం జాతీయ రహదారిపై నూజివీడు మండలం మర్సపూడి వద్ద. శుక్రవారం రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన టాటా ఏస్ వాహనం తీవ్ర గాయాలతో అక్కడే ఉన్న మహిళను చూసి అదే సమయంలో నూజివీడు వస్తున్న గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెంటనే తమ వాహనాన్ని ఆపి ఔన్నత్యాన్ని చాటి వెంటనే మహిళలను వేరే వాహనంలో దగ్గరుండి వాహనంలోకి ఎక్కించి నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్