టంగుటూరికి మంత్రి నిమ్మల నివాళి

82చూసినవారు
టంగుటూరికి మంత్రి నిమ్మల నివాళి
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను కూటమి నాయకులు శుక్రవారం పాలకొల్లు లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్ననాటి నుంచి ఆయనను రియల్ హీరోగా చూసే వాళ్ళమని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్