త్రిలోక్ ను పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు

74చూసినవారు
గతంలో జరిగిన కుప్పం మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేసి చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా గాయపడిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు త్రిలోక్ ను రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం పరామర్శించారు. ఇంటికివెళ్ళి త్రిలోక్ ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి నిమ్మలతో పాటు ఎంఎల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్