వైసీపీ హయంలో అన్ని ధరలు పెరిగిపోయాయి

68చూసినవారు
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు అన్ని పెరిగిపోయాయి అని ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా జరుగుతుందని అన్నారు. అలాగే నిత్యవసర వస్తువులు ధరలు అమాంతం పెరిగిపోయాయని దీని వల్ల సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేదన్నారు.

సంబంధిత పోస్ట్