ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం

61చూసినవారు
ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.శనివారం తాడేపల్లిగూడెం పట్టణం 2వ వార్డు నాన్న కళ్యాణ మండపంలో గర్భవతులకు సీమంతాలు,చిన్నారులకు అన్నప్రాసనలు నిర్వహించారు.టీడీపీ, బీజేపీ నేతలు బాబ్జీ, తాతాజీ, సీడీపీవో సరస్వతి మాట్లాడారు.డీసీపీవో రాజేష్,సూపర్వైజర్లు దుర్గ భవాని, ఎస్తేరు రాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్