పంట నష్టం అంచనా వాస్తవికంగా ఉండాలి

54చూసినవారు
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం అంచనా వాస్తవికంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో భారీ వర్షాలకు పంట నష్టం, సీజనల్ వ్యాధులు, తదితరుల సమస్యలపై వివిధ శాఖలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ తాహసిల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్, ఎంపీడీవో ప్రేమాన్విత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్