అభివృద్ధి పనులు ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే

85చూసినవారు
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామంలో ఎమ్మెల్యే ధర్మరాజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్