సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే!

79చూసినవారు
సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే!
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ల‌డ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. దీనిపై రాజకీయం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. వైసీపీ మాత్రం తన తీరును మార్చుకోవడంలేదనే చర్చ జరుగుతోంది. వైసీపీ సుప్రీం ఆదేశాలకు భిన్నంగా వ్యవహారిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్