గిరిజన కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు

62చూసినవారు
గిరిజన కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు
ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన జూ.కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 18తో గడువు ముగియనుండగా.. 25వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజనులు, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్