కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మృతి

41878చూసినవారు
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మృతి
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) చనిపోయారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు కృష్ణబాబు తుదిశ్వాస విడిచారు.
ఈయన 1983,85,89,94,2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబుతో ఈయనకు మంచి అనుబంధం ఉంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్నేళ్ల కిందట వైసీపీలో చేరారు. కృష్ణబాబు కొవ్వూరు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్