AP: సీఎం జగన్ పై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఒక్క రాజధాని కట్టలేని దద్దమ్మ.. 3 రాజధానులు కడతానంటే నమ్మడానికి జనం చెవిలో పూలు ఉన్నాయా? అని అన్నారు. జగన్ పెద్ద శాడిస్ట్ అని.. ఇటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఆరోపించారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు పెట్టారన్నారు.