బాపట్ల జిల్లా నల్లమడ వాగులో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వాగులో స్నానం కోసం దిగిన యువకులు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. యువకులు హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్కు వచ్చినట్లు సమాచారం. పోలీసులు యువకుల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.